netizens fire on anasuya!
ఈ నెల 31 వరకూ రాష్ట్రమంతా లాకౌట్ అని.. రవాణా సంస్థలతో సహా న్నీ బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరాడు. ఈ ట్వీట్పై అనసూయ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'ప్రభుత్వ నిర్ణయాన్నినేను సమర్థిస్తాను. ఇలా వారం పాటు అన్నీ ఆపేస్తే .. నాలా రోజు వారీ పనులకు వెళ్లే వాళ్ల పరిస్థితి ఏంటి? మేము పనులకు వెళ్లకుంటే ఇంటి అద్దె, పవర్ [...]