in

sweety gets emotional about his director!

సూపర్ చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అనుష్క..ఆ తర్వాత అరుంధతి , బిల్లా చితాలతో స్టార్ హీరోయిన్ అవ్వడమే కాదు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నాగార్జున, వెంకటేష్ , ప్రభాస్ ఇలా స్టార్ హీరోలతో జోడి కట్టిన ఈమె..ప్రస్తుతం నిశ్శబ్దం మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 02 న ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా ..కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుంది.

తాజాగా ఓ గేమ్ షో లో పాల్గొన్న అనుష్క..కంటతడి పెట్టుకుంది.ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడిగితె. పూరి జగన్నాధ్ అని చెప్పిన అనుష్క, కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పింది.తనకు పేరు తీసుకొచ్చిన దర్శకుడు అని గుర్తు చేసుకుంది. అరుంధతి సినిమా అనుభవాన్ని పంచుకున్న అనుష్క వెంటనే కంటతడి పెట్టింది. మిస్ యు కోడి రామకృష్ణ గారు అంటూ చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది .

rakul’s message to her fans!

twists is amala’s second marriage!