UDAYBHANU LOST HER SISTER!
యాంకర్ ఉదయభాను తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు దేవుడిచ్చిన చెల్లి మరణించిందని కన్నీరు పెట్టుకుంది. 24 ఏళ్లకే తన చెల్లి రజితమ్మ లేదని తెలిసి తట్టుకోలేకపోయింది. తన చిట్టి చెల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ప్లోరైడ్ బూతానికి బలైన ఆమె అవస్థలను గుర్తు చేసుకుంటూ బాధపడింది. 2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతంపై ప్రత్యేక కథనాలు చేసింది ఆమె. అప్పట్లో మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి రజితమ్మ అనే ఫ్లోరైడ్ బాధితురాలి పరిస్థితి [...]











