in

Disha Patani Gets Trolled For her failed nose surgery?

ప్పటికే చాలా మంది హీరోయిన్లు స‌ర్జ‌రీలు చేయించుకుని ముఖాన్ని పాడుచేసుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో దిశా ప‌టానీ కూడా చేరింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సల్మాన్ ఖాన్ ‘యాంటిమ్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది అమ్మడు.. ఇపుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఈ అమ్మడి పై ట్రోల్స్ కి కారణం అయ్యాయి. పసుపు రంగు క్రాప్ టాప్, డెనిమ్స్ ధ‌రించి ఆమె ఈవెంట్‌కు వ‌చ్చింది. ఫొటోల‌కు పోజులు ఇచ్చింది.

ఆమె ముఖం మాత్రం  అసాధారణంగా క‌న‌ప‌డింద‌ని అభిమానులు అంటున్నారు.  ఈ ఈవెంట్ లో ఆమె ఫోటోలు బాగోలేవ‌ని చెబుతున్నారు. ఆ హీరోయిన్ స‌ర్జ‌రీ చేయించుకోక‌పోతే బాగుండేద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. పేస్ సర్జరీ తరువాత దిశా పటాని ముఖం మ‌రోలా క‌న‌ప‌డుతుండ‌డంతో ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతున్నారు. ఆమె చాలా నీర‌సంగా క‌న‌ప‌డుతోంద‌ని కూడా వాపోతున్నారు. పేస్ సర్జరీలు వికటిస్తే ఫలితం మరోలా ఉంటుంది. తాజాగా దిశా పటానీ విషయంలో అదే జరిగిందా ? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతుంది.

top 10 Tollywood star heroes whose Title got changed!

Acharya​ – Siddha’s Saga Teaser, Chiranjeevi​​, Ram Charan!