in

TOLLYWOOD STARS DONATION FOR CORONA!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్ములించేందుకు మన టాలీవుడ్ స్టార్స్ ఎవరెవరు ఎంత విరాళం ప్రకటించారో తెలుసా??

 * ప్రభాస్ – కేంద్రం, ఏపీ ఇంకా తెలంగాణ ప్రభుత్వాలకు అందరికి కలిపి రెబెల్ స్టార్ ప్రభాస్ ఏకంగా 4 కోట్లు విరాళం ఇచ్చాడు.

* పవన్ కళ్యాణ్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున మరియు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయిలు చొప్పున మొత్తం 2 కోట్లు.

* మహేష్ బాబు – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయలు.

* చిరంజీవి – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 50 లక్షలు చొప్పున – మొత్తం కోటి రూపాయలు.

* రామ్ చరణ్ – కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి ఇచ్చిన మొత్తం రూ. 70 లక్షలు.

* నితిన్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు.

* త్రివిక్రమ్‌ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు.

* దిల్ రాజు – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు చొప్పున – మొత్తం రూ. 20 లక్షలు.

* అనిల్‌ రావిపూడి – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు.

* సాయి ధరమ్ తేజ్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు.

* కొరటాల శివ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున – మొత్తం రూ. 10 లక్షలు.

* వి. వి వినాయక్ – ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు మొత్తంగా రూ. 5 లక్షలు.

PRABHAS DONATES 4 CRORES!

Bheem For Ramaraju – RRR!