in

rashmika mandanna charged a bomb for animal!

న్నడ సిని పరిశ్రమలో ‘కిరిక్ పార్టీ’ సూపర్ హిట్ కావడంతో తొలి సినిమాతోనే రష్మిక అదృష్టం తలుపు తట్టింది. ఆ తర్వాత కన్నడలో మంచి ఆఫర్లు రావడంతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. కన్నడలో భారీ అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఆ తరుణంలోనే సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ సినిమాతో రాబోతోంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. డిసెంబరు 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో షూటింగ్ శరవేగంగా జరుపుతున్న విషయం.

ఇది ఇలా ఉండగా..తాజాగా ఈ సినిమాలో ఉన్న నటీనటుల పారితోషకం మరింత హాట్ టాపిక్ గా మారింది. రణబీర్ ఈ చిత్రంలో నటించడానికి రూ. 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. అలాగే రష్మిక మందన రూ. 5 నుంచి 4 కోట్లు తీసుకుందని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన యానిమల్ సినిమా ముందు కంటే ఇప్పుడు రేటు బాగా పెంచిందట రష్మిక. మొన్నటి వరకు మూడు కోట్ల వరకు తీసుకునేదట. ఇప్పుడు ఐదు కోట్లకు పెంచేసిందట రష్మిక..!!

happy birthday Puri Jagannadh!

i am a big fan of nani, says spin legend Muttiah Muralitharan!