in

RAKUL NOT HAPPY WITH HIS PRODUCER!

కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే, ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకిడి ఎక్కువగా ఉండటంతో రకుల్ ప్రీత్ కు ఆఫర్లు తగ్గిపోయాయి. సీనియర్ హీరో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 సినిమా గోరంగా ప్లాప్ కావడంతో ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు పూర్తిగా అడుగుంటాయి అని చెప్పొచ్చు.

అయితే, బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కావడంతో అక్కడ సినిమాలు చేస్తున్నది. రకుల్ ప్రీత్ సింగ్ ఐదేళ్ల క్రితమే బాలీవుడ్ లో ‘షిమ్లా మిర్చి’ అనే సినిమా చేసింది. సినిమా పూర్తయ్యి ఐదేళ్లు అయ్యింది. కానీ, ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. వయాకామ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియలేదు. సినిమాకు రమేష్ షిప్పి దర్శకత్వం వహించారు. సినిమా పూర్తి చేసి నిర్మాతల చేతుల్లో పెడితే ఆ సినిమాను ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అప్పుడు జనవరి 3 వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని రకుల్ కు చెప్పారట. కానీ, థియేటర్స్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో సినిమాను రిలీజ్ చేస్తాం అన్నారు.. కానీ అది కూడా చేయలేదు.. అసలు ఈ సినిమాను ప్రొడ్యూసర్ ను ఎందుకు రిలీస్ చెయ్యట్లేదు..డైరెక్టర్ ఎందుకు సైలెంట్ గ ఉన్నాడు అనే విషయాలు అర్ధం అవ్వక రకుల్ తల పట్టుకుంటుంది..కనీసం ఈ సినిమా రిలీస్ అయినా దాని చూసి వేరే వాళ్ళు బాలీవుడ్ లో ఛాన్సులు ఇస్తారు అని ఆశగా ఎదురుచేస్తుంది ఈ పొడువు కాళ్ళ సుందరి..

NAVDEEP TURNS INTO A POET FOR SUNNY LEONE!

HAPPY BIRTHDAY SIMRAN!