in

RAJINIKANTH KANTE SRI DEVI KE YEKKUVA PARITHOSHIKAM!

70 వ దశకంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారి కంటే శ్రీ దేవి గారే ఎక్కువ పారితోషికం తీసుకునేవారట. 1976 లో రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీ దేవి కలిసి నటించిన చిత్రం ‘ముండ్రు ముడిచ్చు’ , కే బాలచందర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు గాను రజనీకాంత్ గారు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..కేవలం 2000 రూపాయలట. కానీ శ్రీ దేవి గారు ఆ సినిమాకి తీసుకున్న పారితోషికం 5000 రూపాయలట. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు మనం అలనాటి తార అతిలోక సుందరి శ్రీ దేవి గారిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్ స్టార్ అని ఎందుకు సంబోదిస్తారో.

Wives earning more than our star heroes!

pooja talks about her first lip-lock!