in

RADHIKA APTE INTO NEW BUSINESS!

రాధికా ఆప్టే.. లెజెండ్ సినిమాలో బాలయ్య పక్కన మరదలుగా ఆమె నటించింది. ఆ చిత్రం తప్ప మరే సినిమాలోనూ తాను తెలుగు తెరలో కనిపించలేదు. ఆ నటనకు తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులే కొట్టినా ఛాన్స్ లు మాత్రం రాలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ భామ ఎప్పుడు బిజీ గానే గడిపిండి. అయితే ఇప్పుడు నటనను వదిలేద్దామనే డెసిషన్ కి వచ్చింది అంట. ప్రస్తుతం హీరోయిన్ లు సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ కింద జిమ్స్, ఫ్యాషన్ బ్రాండ్, డిజైనింగ్ తరహా వ్యాపారాలు చేస్తుంటారు అయితే ఈ భామ మాత్రం ఒక రెస్టారెంట్ పెట్టాలని ఉంది అని అంటుంది. అయితే ఈ లాక్ డౌన్ లో ఆ దిశగా అడుగులు వేశానని, అవసరమైతే తన సినీ కెరీర్ కు కూడా పుల్ స్టాప్ పెట్టడానికి కూడా రెడీ అని చెప్పుకొచ్చింది ఈ భామ. అయితే ఈ భామ రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Meeru ee star varasulni ni ye movie remake lo choodali anukuntunnaro vote cheyyandi!

rakul fires on fake rumors!