in

pooja hegde sends special gifts to her close friends!

తెలుగు ఇండస్ట్రీలోకి ముకుంద, ఒక లైలా కోసం చిత్రాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలో ఈ బ్యూటీ హాట్ హాట్ గా కనిపించింది.. అంతే ఆ తర్వాత ఆఫర్లు వరుసగా వచ్చాయి. టాప్ హీరోలతో ఛాన్స్ దక్కడంతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న పూజా హెగ్డే ‘..

ఆచార్య’లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది..ఈ మద్య పూజా హెగ్డే కరోనా భారిన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు కరోనాని జయించింది.. ఈ విషయం సంతోషంగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు స్నేహితుల‌కు కొన్ని గిఫ్ట్స్ పంపిస్తుంద‌ట‌. మంగ‌ళూరులో మామిడి తోట ఉండ‌గా, అక్క‌డ పండిన ప‌ళ్ల‌ను బాక్స్‌లో ప్యాక్స్ చేయించి గిఫ్ట్‌లుగా పంపిస్తుంద‌ట‌.

ROJUKI NALABHAI GUDLU TINNA BAAHUBALI!

after twitter Kangana Ranaut now accuses instagram of racism!