in

majili girl divyansha kaushik signs her next in tollywood!

క్కినేని నాగ చైతన్య, సమంత జంటగా 2019 లో వచ్చిన ‘మజిలీ’ సినిమా మంచి ప్రేమకథ చిత్రంగా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో భార్యాభర్తలైన చైతూ, సమంతల జోడీతో పాటు ఇంకో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్.. తన నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. దాదాపుగా రెండేళ్ల తర్వాత దివ్యాంశ మరోసారి టాలీవుడ్ లోకి రానుంది. యువ హీరో నాగశౌర్య కథానాయకుడిగా వస్తున్న ‘పోలీస్ వారి హెచ్చరిక’ సినిమాలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేపీ రాజేంద్ర దర్శకత్వంలో ఎస్ మహేష్‌ ‌కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో దివ్యాంశ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించనుందని టాక్. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్ గా జరగనుంది.

Raashi Khanna turns TV serial actor for ‘Pakka Commercial’!

Wild Dog Trailer, Akkineni Nagarjuna, Saiyami Kher, Ahishor Solomon!