in

anushka wants only pan india movies now!

సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన అనుష్క శెట్టి.  ‘బాహుబలి’ తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోన వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ సినిమాకు మంచి వస్తుంది. కాగా తాజా సమాచారం ప్రకారం అనుష్క పాన్ ఇండియా స్టార్ డం కోసం ప్రయత్నాలు చేస్తోంది.ఇకపై చేయబోతున్న సినిమా పాన్ ఇండియా మూవీ అయ్యి ఉండాలని ఆమె తన వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలకు చెబుతుందట. ఇక పై తన సినిమా కథలను ఎంచుకునే చేసుకునే విధానాన్ని మార్చేసుకున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది స్వీటీ. మరి ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ గా మెప్పిస్తుందో లేదో చూడాలి.

rrr digital and satellite rights sold for rs 200 crs!

flop heroine gets 2 more chances!