in

upasana about apollo hospitals!

మెగా కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి గారి మనుమరాలు అనే విషయం కూడా అందరికి తెలుసు. ఇక ప్రస్తుతం మన దేశం లో ఉన్న టెన్షన్ కరోనా. మొదట ఈ వైరస్ సోకినా రోగులకు వైద్యం అందించే అధికారం ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వలేదు. కానీ రోగుల సంఖ్య పెరుగుతుండటం తో వారికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అయితే అప్పటి నుండి ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనాకు వైద్యం చేయడానికి డబ్బు అధికంగా తీసుకుంటున్నారు అని ప్రచారం జరుగుతుంది. అందులో అపోలో పేరు కూడా ఉంది. ఇక ఈ విషయం పై స్పందిస్తూ ఉపాసన ఓ ట్వీట్ చేసారు. అందులో… ”ఇది పని చేసే ఆదివారం! మెడికల్ ఎమర్జెన్సీలకు సెలవు లేదు – మేము 24/7 మీ సేవలో ఉన్నామ. తాతాగారు నా గురువు, మొదట అవసరమైన వారకి సహాయం అందించడం లో ఆసక్తిని పెట్టమని మాకు నేర్పించారు. అపోలో, కుటుంబం ప్రజలను స్వస్థపరిచేందుకు అవిరామంగా పని చేస్తుంది, అయితే కొద్దిమంది యొక్క దుష్ప్రచారం ద్వారా అది తగ్గించబడదు” అని తెలిపింది.

don’t call yourself a Pawan Kalyan fan unless you win this quiz!

mahesh babu into ott business!