in

shraddha Kapoor is in talks for pushpa 2 item song!

తంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పఠాని సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపించాయి. యానిమల్ తర్వాత త్రిప్తి నటించబోతుందంటూ..తర్వాత జాన్వి కపూర్ ఇలా ఎంతోమంది పేర్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు మళ్లీ సమంతనే ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయబోతుందంటూ టాక్ కూడా నడిచింది.

కానీ..ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ ఫైనల్ గా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు ఫిక్స్ చేశారట. ఈ అమ్మడు అయితే దాదాపు ఫిక్స్ అయిపోయిందట. ప్రభాస్ తో కలిసి సాహోలో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కు బాగా సెట్ అవుతుందని సుకుమార్ ఆలోచిస్తున్నాడట. ఇటీవల శ్రద్ధ ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ 2 బాలీవుడ్ లో రిలీజై ఏకంగా రూ.700 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే..!!

Malavika Mohanan: only heroines are blamed for the failure of films

rx100 ante mamuluga undadhu mari