in

sai sreenivas nu music director thaman ga marchina director shankar!

ఘంటసాల సాయి శ్రీనివాస్, అంటే చాల మందికి తెలియదు ఎస్. తమన్ అంటే తెలుగు ప్రేక్షకులకు అందరికి సుపరిచితుడు అయిన సంగీత దర్శకుడు,సాయి శ్రీనివాస్ ,తమన్ ఎలా అయ్యాడు? 2003 సాయి శ్రీనివాస శంకర్ గారి సినిమా బాయ్స్ లో నటించాడు, ఆ తరువాత తన కెరీర్ ని మ్యూజిక్ లో కంటిన్యూ చేసాడు, ప్రఖ్యాత సంగీత దర్శకులు కోటి, మణిశర్మ , కీరవాణి గార్ల వద్ద కీ బోర్డు ప్లేయర్ గ పని చేయసాగాడు, 2008 లో శంకర్ గారు నిర్మాతగా యీరం అనే తమిళ్ మూవీ లో నటించే అవకాశం వచ్చింది కానీ సాయి శ్రీనివాస తనకు నటించే ఉద్దేశం లేదని మ్యూజిక్ కెరీర్ గ ఎంచుకున్నానని శంకర్ గారికి చెప్పేసరికి, సంతోషించిన శంకర్ గారు యీరం సినిమా లో రెండు పాటలు కంపోజ్ చేసే అవకాశం ఇచ్చారు..

ఆ చిత్రం లో ఉన్నవి రెండే పాటలు. తన మొదటి చిత్రం లో మ్యూజిక్ డైరెక్టర్ గ తన పేరు టైటిల్ కార్డు వేయటం కోసం తన పేరును తానే తమన్ గ మార్చుకున్నారు.ఆ సినిమా తమిళ్ లో హిట్ అవటం తో వైశాలి పేరుతో తెలుగులో కూడా డబ్ చేసారు తమన్ కు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి అందరు అతనిని తమన్ గ గుర్తించటం మొదలు పెట్టారు, ఆ తరువాతి కాలం లో తాను మ్యూజిక్ డైరెక్టర్ గ సొంతగా సినిమా లు చేయటం మొదలు పెట్టాక ఎస్. తమన్ పేరుతో కొనసాగారు. ఈ రోజు తెలుగు సినిమా రంగం లో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్ గ వెలుగొందుతున్నారు.

ARJUN REDDY ACTRESS GETS A CRAZY OFFER!

ANUSHKA SHETTY VISITS POLAVARAM!