in

sai kumar about his flop film!

ప్పట్లోనే 2 కోట్ల బడ్జెట్ తో ‘ఈశ్వర్ అల్లా’ సినిమాను తన తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అప్పట్లో 2 కోట్లు అంటే భారీ బడ్జెట్ అని అర్థం. సాయి కుమార్ మార్కెట్ లెక్కల రీత్యా కూడా తలకు మించిన భారం. ఆ మూవీలో సాయి కుమార్ తండ్రి పీజే శర్మ విలన్ గా నటించంతో కాంబినేషన్ క్రేజ్ వలన మూవీ ఆడుతుందని భావించి ఆ మూవీ తెరకెక్కించారట.

తీరా ఆ సినిమా చూసిన బయ్యర్లు కొనడానికి ముందుకు రాలేదు. పీజే శర్మ విలన్ కావడంతో సాయి కుమార్ క్లైమాక్స్ లో కొట్టే సీన్ ఉంది. దాన్ని ప్రేక్షకులు అంగీకరించరు అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరిగింది. చివరకు దాసరి నారాయణరావు చొరవతో ఆ మూవీ విడుదల కాగా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినట్లే, ప్లాప్ గా నిలిచింది. ఆ మూవీ వలన సాయి కుమార్ కి 2 కోట్ల అప్పు మిగలగా, అది తీర్చడానికి 15 సినిమాలు చేయాల్సివచ్చిందట.

pooja teases with her legs yet again!

varma satire on rajamouli!