More stories

  • in

    SWETHA BASU IN depression!

    కొత్త బంగారులోకం చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది శ్వేతా బసు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్వేతా బసు, వరుణ్ సందేశ్ జంటగా నటించారు. శ్వేతా బసు కెరీర్ లో అదొక మెమొరబుల్ మూవీ. కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల శ్వేతా బసుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అదే సమయంలో శ్వేతా బసు సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో ఆమె కెరీర్ పై మరింతగా ప్రభావం పడింది. ఇదిలా [...]
  • in

    NIDHI AGARWAL REVEALS HER FIRST CRUSH!

    టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తిగల విషయాలు చెప్పడం జరిగింది. తన తొలి ప్రేమ మీద..అలాగే తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు, వాళ్లలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో బైట పెట్టింది నిధి..పూర్తి వివరాలు కింద చదవండి. ''చిన్నతనంలోనే నా మదిలో ప్రేమ గంటలు మోగాయి. 4వ తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడిపై నాకు క్రష్‌ ఉండేది. అయితే అది ఆకర్షణ మాత్రమే అని తర్వాత అర్థమైంది. ఇప్పటికీ [...]
  • in

    SUMA KANAKALA DIVORCE RUMOR!

    యాంకర్ సుమ కనకాల ఆడపడుచు మరణం తర్వాత సుమ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. . ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ అంతా ముక్తకంఠంతో చెప్తుంటారు.అయితే కొద్ది రోజులుగా ఇకపై ఈమె సుమ కనకాల కాదు.. కేవలం సుమ మాత్రమే.. పేరు వెనక కనకాల పక్కకెళ్లిపోతుందని ప్రచారం జరుగుతుంది.అంటే భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుందనే పుకారులు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం ఇప్పుడెవరికి అంతు [...]
  • in

    UDAYBHANU LOST HER SISTER!

    యాంకర్ ఉదయభాను తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తనకు దేవుడిచ్చిన చెల్లి మరణించిందని కన్నీరు పెట్టుకుంది. 24 ఏళ్లకే తన చెల్లి రజితమ్మ లేదని తెలిసి తట్టుకోలేకపోయింది. తన చిట్టి చెల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది. ప్లోరైడ్ బూతానికి బలైన ఆమె అవస్థలను గుర్తు చేసుకుంటూ బాధపడింది. 2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతంపై ప్రత్యేక కథనాలు చేసింది ఆమె. అప్పట్లో మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి రజితమ్మ అనే ఫ్లోరైడ్ బాధితురాలి పరిస్థితి [...]
  • in

    KARAN JOHAR CONGRATULATES PURI!

    టాలీవుడ్ ఇండస్ట్రీలో జయాపజయాలకు అతీతంగా ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు. దర్శకుడిగా పూరీ 19 వసంతాలు పూర్తి చేసుకుని 20వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. పూరీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం బద్రి 2000 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన విడుదలైంది. పూరీ దర్శకుడిగా 20వ వసంతంలోకి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు కరణ్ [...]
  • in

    SNEHITHUDI MEESAM POKUNDA KAAPADINA CHIRANJEEVI!

    అది 1986 జంధ్యాల గారి డైరెక్షన్ లో చిరంజీవి గారు , చంటబ్బాయ్ షూటింగ్ లో వైజాగ్ లో బిజీ గ ఉన్న రోజుల్లో, వారి చిన్న నాటి స్నేహితుడు డాక్టర్ సత్యప్రసాద్ గారు అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ వైజాగ్ లోనే ఉండేవారు. అందువలన తరచూ షూటింగ్ స్పాట్ కి వెళ్లి చిరంజీవి గారిని కలుస్తుండే వారు. అటువంటి సందర్భం లో సత్యప్రసాద్ గారిని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు చిరంజీవి గారు. చంటబ్బాయ్ [...]
  • in

    ANASUYA – BHARADWAJ’S LOVE STORY!

    అనసూయ భరద్వాజ్...తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు లేరు.అయితే ఇంత విజయం సాధించిన అనసూయ ప్రేమ విషయంలో మాత్రం చాలా కష్టాలు పడింది. ఈమె ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనసూయ ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నపుడు ఓ సారి NCC క్యాంప్‌కి వెళ్లింది. ఆ క్యాంప్‌కి అనసూయే గ్రూప్ కమాండర్ కావడంతో.. రూల్స్ బ్రేక్ చేస్తే వారికి పనిష్మెంట్స్ వేసేది అంట.ఇక అదే క్యాంప్‌కి వచ్చిన మరో స్టూడెంట్ భరద్వాజ్. అనసూయని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.