RELIEF FOR PRABHAS IN LAND CASE!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు చెందిన భూమిని తదుపతి ఉత్తర్వులు జారీ చేసే వరకు యధాతథా స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం రాష్ట్ర రెవెన్యూ అధికారులకు అదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నెం.5/3లోని 2083 చదరపు గజాల స్థలాన్ని ప్రభాస్ కొనుగోలు చేశారు. కాగా ఈ స్థలం వివాదాస్పదమైందని పేర్కోంటు దానిని కూల్చివేసేందుకు శేరిలింగంపల్లి రెవెవన్యూ అధికారులు నోటీసులు [...]