in

pooja doubles her remuneration!

టాలీవుడ్‌లో వన్‌ఆఫ్‌ ద మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే. ఇటీవల విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘అల వైకుంఠపురం’తో ఈ భామ క్రేజ్‌ మరింత పెరిగింది. ‘అల వైకుంఠపురంలో’ చిత్రానికి 2కోట్ల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో మూడు కోట్లు డిమాండ్‌ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌’, అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది. ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి 4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట. పూజ క్రేజ్ ని చూసి Bollywood ప్రొడ్యూసర్స్ కూడా తాను అడిగినంత ఇచ్చేందుకు ఓకే అన్నట్లుగా సమాచారం.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలి అన్నమాట ను మన జిగేలు రానికి బాగా అంతుపట్టినట్టుంది కదా.

I SHOULDN’T HAVE DONE RX-100 : PAYAL!

hyper aadhi about his partner varshini!