in

netizens fire on upasana!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ప్ర[/qodef_dropcaps] ధాని నరేంద్ర మోడీ కి ట్వీట్ చేసిన రాంచరణ్ భార్య ఉపాసన మీద ప్రధాని మోదీ ఫాన్స్ ఫైర్ గ ఉన్నట్లు తెలుస్తుంది. మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతిని సందర్బంగా ప్రధాని నరేంద్రమోదీ త‌న నివాసంలో బాలీవుడ్ సినీ ప్రముఖులకు ప్ర‌త్యేక‌మైన విందునిచ్చారు. అయితే ఈ విందుకి సౌత్ నుండి ప్రముఖులకు ఎవరిని పిలవకపోగా కేవలం బాలీవుడ్ స్టార్స్ ని పిలవడం సరి కాదు అన్నారు ఉపాసన గారు. ఇది నాకు చాల బాధ కలిగిస్తుంది, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని నెగ్లెక్ట్ చేయడం నాకు ఎంతో దూకాం వేసింది అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసారు ఉపాసన.

అయితే నిజానికి దక్షిణాదికి చెందిన కళాకారులని పిలవలేదు అంటూ ఉపాసన చేసిన కామెంట్ వెనుక నిజం లేదని అంటున్నారు మోడీ ఫాన్స్. దిల్ రాజు ఇంకా ఈనాడు సంస్థ అధినేత హాజరు కావడం చూడలేదా అంటూ ఉపాసన మీద ఫైర్ అయ్యారు కొందరు. సౌత్ వాళ్ళని పిలిచినా వారి బిజీ షెడ్యూల్ వాళ్ళ రాలేదు అని ఈ విషయం ఉపాసన అర్ధం చేసుకోవాలని కోరారు మరికొందరు.

lowest trp ratings for ‘maharshi’!

can venky and ravi save payal’s career?