in

NABHA SHOCKS HER PRODUCERS!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ నభా నటేష్ ను స్టార్ హీరోస్ పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అమ్మడు కు చిన్న హీరోల సినిమాలో బాగా డిమాండ్ ఉంది . ఈ భామ “ఇస్మార్ట్ శంకర్” సినిమాలో చేసిన రచ్చతో రామ్ గోపాల్ వర్మ కూడా ఫిదా అయిపోయాడు. తెలుగు ఇండస్ట్రీకి ఇలియానా 2.0 వచ్చేసిందని ట్విటర్ సాక్షిగా తెలియచేసాడు. నభా నటేష్ మొదటి చిత్రం “నన్ను దోచుకుందువటే” సినిమా తరువాత సరైన సినిమాలు రాలేదు. పూరి జగన్నాధ్ సినిమాలో నటించడంతో నభా నటేష్ జాతకం మారిపోయింది. పూరి సినిమాలో నటిస్తే హీరోయిన్ ను డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించి యువతను పీచెస్క్కిస్తాడన్న విషయం తెలిసిందే.

ఆర్జీవీ లాంటి డైరెక్టర్స్ కామెంట్స్ తో పెద్ద హీరోయిన్స్ జాబితాలో చేరిపోయిందని అందరు భావించారు. కానీ నభా నటేష్ చెబుతున్న రెమ్యూనరేషన్ చూసి నిర్మాతలు షాక్ తింటున్నారట. “ఇష్మార్ట్ శంకర్” సినిమా కోసం నభా నటేష్ 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక తాను ఇస్మార్ట్ హిట్ తో ఏకంగా తన రెమ్యూనరేషన్ ఐదు రేట్లు పెంచేసి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుందట.. రవి తేజ డిస్కో రాజా కోసం నిర్మాతలు తాను అడిగింది ఇచ్చినట్టు సమాచారం. అయితే తనకు ఇప్పుడు క్రేజ్ తగ్గిన తన డిమాండ్స్ అలాగే ఉండడంతో..నిర్మాతలకు కరెంటు షాక్ కొట్టడం ఒక్కటే తక్కువని తెలుస్తుంది. ఏకంగా ఒక్క సినిమాకే అంత రేట్ పెంచేస్తే ప్రొడ్యూసర్స్ ఎవరు రారన్న విషయం నాభ తెలుసుకుంటే మంచిది..ఇలియానా లాంటి నడుమున్న..ఆఖరికి ఇలియానా అయినా సరే ఆఫర్స్ దక్కడం కష్టం ఈ సినిమా పోటీ ప్రపంచంలో..

ISMART BEAUTY NABHA!

ANASUYA – BHARADWAJ’S LOVE STORY!