in

ismart girl going to bollywood again!

క్సెస్ ఫుల్ “మున్నా మైఖేల్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అందాల నిధి అగర్వాల్ టాలీవుడ్ లో “సవ్యసాచి “, Mr మజ్ను “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నిధి గుర్తింపు పొందారు. నిధి ప్రస్తుతం అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

జయం రవి హీరోగా రూపొందుతున్న “భూమి “, శింబు హీరోగా రూపొందుతున్న “ఈశ్వరన్” తమిళ మూవీస్ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు. 3 సంవత్సరాల తరువాత నిధి ఒక బాలీవుడ్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారనీ , ప్రస్తుతం నటిస్తున్న మూవీస్ షూటింగ్స్ కంప్లీట్ అయిన తరువాత బాలీవుడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ మూవీ కి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడి చేస్తాననీ నిధి చెప్పారు.

Mahesh Babu’s film has a Twitter record this year!

followers of Bigg Boss are not happy with Monal!