in

Do You Know Keerthy Suresh’s First Remuneration?

తెలుగులో ‘నేను శైలజా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాతో ఫాలోయింగ్ సంపాదించుకుంది కీర్తి సురేశ్. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాలు చేసిన కీర్తికి పెద్ద‌గా పేరు రాలేదు. అయితే మహానటి సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. దివంగ‌త న‌టీ సావిత్రిగా జీవించి ప్రజలను ఏడిపించింది. ప్ర‌స్తుతం కీర్తి సురేశ్ రజనీకాంత్‌ అన్నాత్తే, మహేశ్‌బాబు సర్కారు వారి పాట చిత్రాల్లో నటిస్తోంది.

కీర్తి సురేశ్ బాల‌న‌టిగా కూడా ప‌లు సినిమాల్లో న‌టిచింది. అప్ప‌ట్లో సినిమాకి త‌న‌కి ఎంత డ‌బ్బు ఇచ్చారో కూడా తెలియ‌ద‌ని చెప్పింది. ఇచ్చిన డ‌బ్బును త‌న తండ్రికి ఇచ్చేదానిని అని చెప్పింది. త‌న‌కి ఊహా తెలిశాక 15వంద‌ల రూపాయ‌లు పారితోష‌కం తీసుకుంద‌ట‌. కీర్తి సురేశ్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను నటించిన సినిమాకు నిర్మాతలు డబ్బుల కవర్‌ చేతికిచ్చేవారు. దాన్ని నేరుగా తీసుకుని నాన్నకు అప్పజెప్పేదాన్ని.

telugu anchor varshini Instagram photo story goes viral!

Sundeep Kishan to help orphaned Covid children!