in

DIL RAJU REPLACED RAKUL WITH KAJAL AGARWAL!

గ్ర నిర్మాత “దిల్ రాజు” గారు నిర్మించిన “మిస్టర్ పర్ఫెక్ట్ “చిత్రంలో ప్రభాస్ సరసన మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్న రాజు గారు ఆమెను తొలగించి, ఆమె స్థానం లో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు, మరో హీరోయిన్ గ తాప్సి నటించారు. రకుల్ ను తీసేయటం రాజు గారికి ఇష్టం లేదు అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఆమెను తీసేయవలసి వచ్చింది, అందుకు ఆయన చాలా సార్లు ఫీల్ అయ్యారు. అసలు రకుల్ ను ఎందుకు తీసేయ వలసి వచ్చింది అంటే, ప్రభాస్ ప్రక్కన రకుల్ మరి సన్నగా కనిపించటం తో చేసేది లేక,

ఆమె తో అప్పటి వరకు కొన్ని సీన్స్ తీసి ఉన్న కూడా, ఆమెను తొలగించి, అప్పటికి మంచి క్రేజ్ లో ఉన్న కాజల్ అగర్వాల్ ను ఆ పాత్రకు తీసుకోవటం జరిగింది.చిన్న డిస్ట్రిబ్యూటర్ గ కెరీర్ ప్రారంభించి ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి, నిర్మాత గ ఎదిగిన దిల్ రాజు గారు, స్వతః గ ,మృదు స్వభావి, “నొప్పించక తానొవ్వక “అన్నట్లు అందరితో హాయిగా ఉండే మనస్తత్వం కావటం తో ఇటువంటి చిన్న సంఘటన కూడా ఆయన మనసులో గుర్తుండి పోయింది. అప్పుడు ఆలా చేసినందుకు ఇప్పటికి ఫీల్ అవుతుంటారట.

minister Roja Announces Quitting Jabardasth and Films!

Pragya promotes Whisky, Netizens call her drinker!