in

Anasuya raises doubts over the ‘maa’ result!

దివారం రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ వరుస ట్వీట్లు చేసింది. రాత్రికి రాత్రి ఏంజరుగుతుందబ్బా.. అసలు ఉన్న సుమారు 900ఓటర్లలో సుమారు 600చిల్లర ఓటర్లు లెక్కింపుకి రెండో రోజుకి వాయిదా వేయాల్సింత టైం ఎందుకు పట్టిందంటారు? అహ అర్ధంకాక అడుగుతున్నాను’ అంటూ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఉద్దేశ్యంలో అనసూయ వెటకారంగా ట్వీట్ వేసింది. అన‌సూయ చేసిన ట్వీట్స్ వైర‌ల్‌గా మారాయి.

adah sharma latest hot stills!

Shriya announces big news that she kept secret since a year!