in

only rashmika for pushpa!

సంవత్సరం సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురం లో సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ పుష్ప ‘ సినిమాను ప్రారంభించాడు.ఈ సినిమాకు లెక్కల మాస్టర్ సుకుమార్ గారు
దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఈ మూవీ లో రెండవ హీరోయిన్ ఉన్నాదని ప్రచారం జరిగింది.రెండవ హీరోయిన్ గా పూజ హెగ్డే, నివేథ తోమస్ పేర్లు వినిపించాయి.అయితే అవన్నీ అవాస్తవాలు అనీ తమ సినిమాలో రష్మిక మందన్న ఒక్కరే హీరోయిన్ గా చేస్తున్నారు అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది

ఈ సినిమా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు దర్శక నిర్మాతలు.అయితే సినిమా ఎలా ఉంటాదో తెలియడానికి అప్పటి వరకూ ఆగాల్సిందే.

APRIL 28TH SPECIAL!

shakila shocking comments on her sister!