in

title fixed for mass maha raja’s next!

మాస్ మహారాజా ‘క్రాక్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ ను డైరెక్టర్ రమేష్ వర్మ రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో కిలాడీ టైటిల్ కు మంచి రెస్పాన్స్ దక్కింది..దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం..

pooja hegde says no to nithin’s movie!

ileana completes her first 80 days challenge!