in

sharwanand accepted sai tej’s rejected movie!

మంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే.. తాజాగా శర్వానంద్‌ ఓ కొత్త సినిమాకు ఓకే చెప్పాడట. రైటర్‌ కోన వెంకట్‌ రాసిన ఈ కథ మెడికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లోని లొసుగులను కామెడీ సీన్లతో చూపించబోతున్నారని. ఇదొక మెడికల్‌ థ్రిల్లర్‌ అని సమాచారం.

మొదట ఈ కథ సాయి ధరమ్‌ తేజ్‌ దగ్గరకు వెళ్లిందట. అయితే.. ప్రస్తుతం సాయి తేజ్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అందుకే ఈ సినిమాకి “నో” చెప్పాడట. అందుకే ఈ సినిమా శర్వానంద్‌ దగ్గరకు వచ్చిందట. ఇక ఈ సినిమాని సమ్మర్‌ తర్వాత నుంచి లైన్‌లో పెట్టనున్నట్లు టాక్‌. అయితే.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలి..

‘solo brathuke so better’ to release in zee5 tomorrow!

jhanvi kapoor gives green signal to bellamkonda sreenivas?