in

new twist in raj tharun and lavanya episode!

య్యాలా జంపాల హీరో రాజ్‌ తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు. కానీ.. ఇప్పుడు మాల్వీ మల్హోత్ర ( తిరగబడారా సామి సినిమా హీరోయిన్) అనే యువతి మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రాజ్‌తరుణ్‌పై కంప్లేంట్‌ చేశారామె. హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయితో సహజీవనం చేసిన మాట నిజమే. కానీ శేఖర్ మాటల్లో..అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని అనేసరికి పోలీసులు, మీడియా అబ్బాయిపై తెగ నిందలు వేస్తూ రకరకాలుగా చూపిస్తుంటారు.

ఆ అమ్మాయి గురించి పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోరు. ఆమె చెబుతుంది నిజమా? కాదా? అని చెక్ చేసుకోరు అని మండిపడ్డాడు.మాల్వీ మల్హోత్ర – రాజ్‌తరుణ్‌ ఇద్దరూ తిరుగబడరస్వామిలో కలిసి నటించారు అయితే లావణ్య ఆరోపిస్తున్నట్టుగా మాల్వీ మల్హోత్రతో రాజ్‌ తరుణ్‌ రిలేషన్‌ ఫిస్‌లో ఉన్నారా? పెళ్లి చేసుకోబుతున్నారా? ఇదిలా ఉంటే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. లావణ్యకు నార్సింగ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు.అయితే నోటీసుల తర్వాత లావణ్య పోలీసులకు రెస్పాండ్ అవ్వలేదని తెలుస్తోంది. ఇంతవరకు లావణ్య పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది..!!

SOUTH ACTION LEGENDS RECENT BEST MOVIES!

Allu arjun’s shocking New look without a beard: Pushpa 2 to be delayed?