in

CAN SAM CHANGE AKHIL’S Fate?

ఖిల్, హలో, మిస్టర్ మజ్ను, సినిమాలతో హాట్ట్రిక్ ఫ్లోప్స్ కొట్టి.. తాజాగా “మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచులర్” తో అక్కినేని అఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అఖిల్. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తున్న విషయం తెలిసిందే, అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లుగా సమాచారం..తను ఎవరో కాదు, అఖిల్ సొంత వదిన సమంత నే అట.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ చాలా వరకు షూటింగ్ పూర్తయిపోయింది. కరోనా కారణంగా ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ చిత్రంలో సమంత అక్కినేని గెస్ట్ రోల్ చేయడంతో సినిమా కు మరింత బజ్ వస్తుందని భావిస్తోంది చిత్ర యూనిట్.. ఆల్రెడీ ఇందులో పూజ హెగ్డే ఉంది..తను పట్టిందల్లా బంగారమే అవుతుంది..దానికి తోడు లక్కీ లేడీ సమంత కూడా రావడంతో బ్యాచులర్ హిట్ కొట్టేలా ఉన్నాడు..చూడాలి మరి ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్ళు గడచినా హిట్టు అందుకోలేక సతమతమవుతున్న అఖిల్ కు వదిన సమంత రూపంలోనైనా హిట్ వస్తుందేమో..

SREEMUKHI’S NEW SPOOF SHOW!

actress worked with both father and son!