in

balayya, nag multi starrer cinema nu pakkaku pettesina bellamkonda!

తెలుగులో ముల్టీస్టారర్ చిత్రాలు చాల తక్కువ. యెన్.టి.ఆర్. ఏ.యెన్.ఆర్., కృష్ణ శోభన్ బాబు కలసి చాల చిత్రాలు నటించారు, కానీ మూడో తరం వచ్చే సరికి వాటి సంఖ్య తగ్గిపోయింది. నాగార్జున, బాలకృష్ణ తో గుండమ్మ కథ చిత్రం మళ్ళీ తీయాలని చాల మంది ప్రయత్నించారు కానీ కుదరలేదు. 2011 వ సంవత్సరం లో నిర్మాత బెల్లంకొండ సురేష్,క్రిస్టియన్ బ్రదర్స్ అనే మలయాళ చిత్రం హక్కులు కొన్నారు, అందులో మోహన్ లాల్, దిలీప్, శరత్ కుమార్, సురేష్ గోపి నటించారు. బాలకృష్ణ గారిని కలిసి స్టోరీ చెప్పారు..

బాలకృష్ణ ఒకే చెప్పటం తో నాగార్జున గారిని కల్సి స్టోరీ చెప్పారు ఆయన కూడా ఒకే చెప్పటం తో, నిర్మాత బెల్లంకొండ సురేష్ సంతోషంగా నిర్మాణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయన ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ ప్రాజెక్ట్ వెనకకు పోతు వచ్చింది. ఇక లాభం లేదని ఆ ప్రాజెక్ట్ ను ప్రక్కన పెట్టమని, మరో కథ తయారు చేసుకోమన్నారు బాలయ్య. ఆలా నందమూరి, అక్కినేని నటవారసులు నటించవలసిన చిత్రం ఆగిపోయింది. మళ్ళీ అటువంటి అవకాశం వస్తుందేమో చూద్దాము.

rockstar dsp to turn hero with a crazy entertainer!

Pawan Kalyan buys a costly SUV worth rs 4 cr?