in

AKHIL TO ROMANCE ‘NATIONAL CRUSH OF INDIA’!

క్కినేని అఖిల్ ప్రస్తుతం తన నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలో క్రేజీ.. లక్కీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తో అఖిల్ రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో పూజా హెగ్డేకు లక్కీ బ్యూటీ అంటూ పేరు వచ్చింది. ఆమెతో నటించేందుకు స్టార్స్ సైతం ఆసక్తిగా ఉన్నారు. ఆమె క్రేజ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ కు ఖచ్చితంగా ఉపయోగదాయకంగా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా.

పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్ గా రష్మిక మందన్న కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడంతో పాటు నితిన్ భీష్మ సినిమాలో నటించి సక్సెస్ ను దక్కించుకుంది. ఇప్పుడు పుష్ప సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమెతో అక్కినేని హీరో అఖిల్ తన 5వ సినిమాలో రొమాన్స్ కు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

RANA OPENS UP ABOUT HIS HEALTH PROBLEMS!

shurthi haasan left the shooting spot of vijay’s movie!