in

after samantha and thamanna, its anupama now!

రోనా ప్రభావంతో గత  కొంత  కాలంగా సినిమాల షూటింగ్‌లు లేకపోవడం, థియేటర్లు కూడా ఓపెన్‌ కాకపోవడంతో కథానాయికలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇళ్లకే పరిమితమైన ప్రజలకు వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లను (ఓటీటీ సంస్థలు) బాగా పుంజుకున్నాయి. అంతేకాదు డిజిటిల్‌ మీడియాని శాసించే స్థాయికి వచ్చాయి.

దీంతో ఓటీటీల కోసం రూపొందే వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు కథానాయికలు రెడీ అయిపోయారు. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు హీరోయిన్లు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే సమంత, సాయిపల్లవి వంటి కథానాయికలు సైతం వెబ్‌ సిరీస్‌ల్లో మెరవబోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి  అనుపమా పరమేశ్వరన్  చేరింది. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడు రూపొందించబోయే ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు  అనుపమా గ్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చినట్టు సమాచారం

megastar demanding rs 60 cr for his next!

Taapsee is not getting married now!