in

Priyamani Reveals Shah Rukh Khan Once Gave Her ₹ 300!

వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో భారీ ప్రశంసలు అందుకుంది హీరోయిన్ ప్రియమణి. తన తాజా ఇంటర్వ్యూలో, నటి 2013 నుండి మరపురాని సంఘటనను గుర్తుచేసుకుంది. అది చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఒక ప్రత్యేక పాట చేస్తున్నప్పుడు జరిగిన ఘటన. బాలీవుడ్‌ బాద్‌షా, షారుఖ్ ఖాన్ ఒకసారి చెన్నై ఎక్స్‌ప్రెస్ సెట్స్‌లో 300 రూపాయలు ఇచ్చారని చెప్పింది. నేను షారూఖ్ కలిసి, “తన ఐప్యాడ్‌లో కౌన్ బనేగా కరోడ్ పతి ఆడామని” అందులో నాకు ఆ మూడు వందల రూపాయిలు బహుమతి వచ్చిందని చెప్పింది. ఆ డబ్బు ఇంకా తన వాలెట్‌లో గుర్తుగా ఉంచుకున్నానని ఆమె చెప్పింది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని వన్ టూ త్రీ ఫోర్ అనే పాటకు షారూఖ్తో షూటింగ్ చేస్తునప్పుడు జరిగిందని చెప్పారు.

krack jayamma gets 2 more offers in tollywood!

jabardasth varsha looks sizzling hot at a beach!