in

rakul preet going to vikarabad forest!

మ్యం , వేదం సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్  ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఈ లోగా మరో సినిమాకు సిద్దమయ్యాడు వైష్ణవ్ . క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ . ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోందని సమాచారం.ఇటీవల రకుల్ సినిమా హిందీ మూవీ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిందని అంటున్నారు. తాజాగా రకుల్ నేరుగా విమానాశ్రయం దిగి వికారాబాద్ వెళ్లిందని తెలుస్తోంది.

rashmika to work with vijay again!

jagapathi babu to act in ‘pushpa’ movie!